Header Banner

మీకు తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదా? ఏం చేయాలో తెలుసుకోండి..!

  Tue Jun 17, 2025 10:12        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పేరుతో స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు 13 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం వారి తల్లుల ఖాతాలో సొమ్ములు జమ చేసింది. దీంతో ఏపీ వ్యాప్తంగా నలుగురు, ఐదుగురు ఉన్న పిల్లల కుటుంబాల ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇక సాధారణ కుటుంబాలు కూడా ఆనందం వ్యక్తం చేశాయి. ఇలాంటి తరుణంలో మరికొంతమందికి ఈ తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలో డబ్బులు పడని పరిస్థితి కూడా నెలకొంది. అయితే డబ్బులు ఎందుకు పడలేదు అన్నది సచివాలయాల్లో ప్రత్యేక లిస్టులో ఏర్పాటు చేశారు.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..


అందులో ఒకటి ఎలిజిబుల్ లిస్ట్. అందులో మన చిన్నారి పేరు ఉంటే కాస్త లేట్ అయినా కచ్చితంగా సొమ్ములు జమ అవుతాయని అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే అన్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఉంది. ఈ లిస్టులో పేరు ఉంటే డబ్బులు పడకపోవడానికి కారణం ఇదే అంటూ సమస్య కూడా పక్కన చూపిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. ప్రధానంగా ఫోర్ వీలర్ కార్ లేదా అత్యధికంగా కరెంటు వాడటం ద్వారా అనేకమంది అన్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే వీరు నిజంగా ఫోర్ వీలర్ కలిగి ఉన్నా, అత్యధికంగా కరెంట్ బిల్లు వచ్చినా ఈ స్కీమ్ వర్తించదు. ఈ రెండు సమస్యలు లేకపోతే సంబంధించిన అధికారి ధ్రువీకరణ పత్రంతో మరల సచివాలయం వద్ద గ్రీవెన్స్ పెడితే వారికి కూడా మరల డబ్బులు తప్పక పడతాయని అధికార యంత్రాంగం తెలియజేస్తుంది.

ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ThallikiVandanam #SchemeUpdate #APWelfareScheme #GovernmentBenefits #HowToClaim #PublicInfo #AndhraPradeshNews